ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్ మరియు ఐఐఐటి హైదరాబాద్ పరిశోధకులు కలిసి ఆంగ్లం నుండి అనేక భారతీయ భాషలకు స్పీచ్-టు-స్పీచ్ యాంత్రిక అనువాదం (SSMT) వ్యవస్థను రూపొందించారు.
హిమాచల్ ప్రదేశ్లోని స్పితి వ్యాలీలో మంచు చిరుతపులి సాంద్రతను ప్రభావితం చేసే కారకాలు పరిశోధకులు గుర్తించారు.